నిర్వచనాలు:
తపస్సు : భగవంతున్ని(పరమాత్ముణ్ణి) నిరంతరం తపించడాన్నే ‘తపస్సు’’ అంటారు. (భగవద్గీత)
ధ్యానం : ఒంటరిగా కూర్చొని భ్రుమధ్యమున ద్రుష్టి నిలిపి మనసులో మరియు మనసుతో పరమాత్ముణ్ణి ధ్యానించడాన్నే ‘‘ధ్యానం’’ అంటారు. (భగవద్గీత)
సన్యాసం : బాహ్యంగా అన్ని పనులు చేస్తూ, అంతరంగా మనసులో సమస్తాన్ని త్యజించడాన్నే ‘‘సన్యాసం’’ అంటారు. (భగవద్గీత)
వైరాగ్యం : ప్రతి పనిని చేస్తూ (ఆచరిస్తూ) దాని మీద అనురాగాన్ని మరియు మమకారాన్ని మనసులో వదిలి వేయడాన్ని ‘‘వైరాగ్యం’’ అంటారు. (భగవద్గీత)
జ్ఞానం : భగవంతుడు నిరాకారుడు మరియు నేను ఆత్మను (జ్యోతిని లేక శక్తిని) అని గ్రహించి మరియు కనిపించే ఈ ప్రక్రుతి అంతా కూడ భగవంతుని యొక్క మాయచే నిర్మితమై భగవంతుడే అయి ఉన్నాడు. ప్రళయ సమయంలో కనిపించే ప్రకృతి అంటా తిరిగి మరల శక్తిగా మారుతుంది అని తెలుసుకోవడమే ‘‘జ్ఞానం’’ అంటారు. (భగవద్గీత)
బ్రహ్మచర్యం: ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని పరమాత్మ సన్నిధిలో జీవనము గడపడమే ‘బ్రహ్మచర్యం’ అంటారు. (రమణ మహర్షి)
ప్రతి మనిషి కలిగిఉండవలసిన లక్షణాలు:
· మదర్ థెరిస్సా లాంటి సమభావం (అంటే అందరిని సమానంగా భావించడం)
· సాయిబాబా లాగ నిదానత్వం, నిబ్బర మరియు శ్రద్ధ.
· రామకృష్ణ పరమహంస లాగ భగవంతుని దర్శనం పొందాల అన్న పట్టుదల.
· రమణ మహర్షి లాగ ఆత్మానాత్మ వివేకం.
· వివేకానంద స్వామి లాగ ఏకాగ్రత.
· అర్జునుని
మాదిరి గురువు(శ్రీకృష్ణుడు) పట్ల వినయ విధేయతలు కలిగి ఉండాలి
· గౌతమ బుద్దుని లాగ ప్రశాంతంగా ఉండడం.
· మహాత్మాగాంధీ గారిలా అహింసావాదిగా మరియు శాంతీయుతంగా ఉండడం.
· భక్త ప్రహ్లాదుడిలా భగవంతుని మీద సంపూర్ణ మరియు పరిపూర్ణ విశ్వాసం .
· భగవంతున్ని హృదయంలో దర్శించాలని ధ్రువుడి మాదిరి కఠోరమైన దీక్ష మరియు తపన కలిగి ఉండాలి.
· ఆంజనేయ స్వామి మాదిరి భగవంతుని మీద భక్తిని కలిగి ఉండాలి.
· ఏసుక్రీస్తు లాగ కరుణ, దయ మరియు జాలి.
తపస్సు : భగవంతున్ని(పరమాత్ముణ్ణి) నిరంతరం తపించడాన్నే ‘తపస్సు’’ అంటారు. (భగవద్గీత)
ధ్యానం : ఒంటరిగా కూర్చొని భ్రుమధ్యమున ద్రుష్టి నిలిపి మనసులో మరియు మనసుతో పరమాత్ముణ్ణి ధ్యానించడాన్నే ‘‘ధ్యానం’’ అంటారు. (భగవద్గీత)
సన్యాసం : బాహ్యంగా అన్ని పనులు చేస్తూ, అంతరంగా మనసులో సమస్తాన్ని త్యజించడాన్నే ‘‘సన్యాసం’’ అంటారు. (భగవద్గీత)
వైరాగ్యం : ప్రతి పనిని చేస్తూ (ఆచరిస్తూ) దాని మీద అనురాగాన్ని మరియు మమకారాన్ని మనసులో వదిలి వేయడాన్ని ‘‘వైరాగ్యం’’ అంటారు. (భగవద్గీత)
జ్ఞానం : భగవంతుడు నిరాకారుడు మరియు నేను ఆత్మను (జ్యోతిని లేక శక్తిని) అని గ్రహించి మరియు కనిపించే ఈ ప్రక్రుతి అంతా కూడ భగవంతుని యొక్క మాయచే నిర్మితమై భగవంతుడే అయి ఉన్నాడు. ప్రళయ సమయంలో కనిపించే ప్రకృతి అంటా తిరిగి మరల శక్తిగా మారుతుంది అని తెలుసుకోవడమే ‘‘జ్ఞానం’’ అంటారు. (భగవద్గీత)
బ్రహ్మచర్యం: ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని పరమాత్మ సన్నిధిలో జీవనము గడపడమే ‘బ్రహ్మచర్యం’ అంటారు. (రమణ మహర్షి)
ప్రతి మనిషి కలిగిఉండవలసిన లక్షణాలు:
· మదర్ థెరిస్సా లాంటి సమభావం (అంటే అందరిని సమానంగా భావించడం)
· సాయిబాబా లాగ నిదానత్వం, నిబ్బర మరియు శ్రద్ధ.
· రామకృష్ణ పరమహంస లాగ భగవంతుని దర్శనం పొందాల అన్న పట్టుదల.
· రమణ మహర్షి లాగ ఆత్మానాత్మ వివేకం.
· వివేకానంద స్వామి లాగ ఏకాగ్రత.
· అర్జునుని
మాదిరి గురువు(శ్రీకృష్ణుడు) పట్ల వినయ విధేయతలు కలిగి ఉండాలి
· గౌతమ బుద్దుని లాగ ప్రశాంతంగా ఉండడం.
· మహాత్మాగాంధీ గారిలా అహింసావాదిగా మరియు శాంతీయుతంగా ఉండడం.
· భక్త ప్రహ్లాదుడిలా భగవంతుని మీద సంపూర్ణ మరియు పరిపూర్ణ విశ్వాసం .
· భగవంతున్ని హృదయంలో దర్శించాలని ధ్రువుడి మాదిరి కఠోరమైన దీక్ష మరియు తపన కలిగి ఉండాలి.
· ఆంజనేయ స్వామి మాదిరి భగవంతుని మీద భక్తిని కలిగి ఉండాలి.
· ఏసుక్రీస్తు లాగ కరుణ, దయ మరియు జాలి.
No comments:
Post a Comment